|
వర్షాకాలం ఆరంభమైందో లేదో ఏజెన్సీలో అప్పుడే వ్యాధులు పంజా విసురుతున్నాయి. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి..ఇంకా చదవండి |
|
మండలంలో 2012 సంవత్సరంలో అతివృష్టితో పంటలు నష్టపోయిన రైతులు తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. గురువారం ..ఇంకా చదవండి |
|
కౌటాల మండలం రవీంద్రనగర్-2కు చెందిన మాజీ సైనికుడు క్రిష్ణపద్ మిర్దా(45)ను గురువారం అరెస్ట్ చేసినట్లు కాగజ్నగర్ డిఎస్పి సురేష్బాబు తెలిపారు...ఇంకా చదవండి |
|
గ్రామీణాభివృద్ధి శాఖలో ఇందిరా క్రాంతి పథం ద్వారా యానిమేటర్లు(సిఎలు) పదమూడేళ్ల నుండి పనిచేస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకూ కనీస వేతనాలు అమలు చేయడం లేదు...ఇంకా చదవండి |
|
సింగరేణి కార్మికుడు సుబ్బారావు కూరగాయల మార్కెట్కని బయలుదేరాడు. మధ్యలో బెల్టుషాపు కనిపించేసరికి ఆ డబ్బులతో మద్యం తాగి ఇంటికొచ్చాడు...ఇంకా చదవండి |
|
ఏటా వర్షాభావ పరిస్థితులతో మండల రైతులు నష్టాలనే చవిచూస్తున్నారు. ప్రతి ఏడాది ఎన్నో ఆశలతో వ్యవసాయ పనులు చేపడితే ప్రతిఏటా వారిని నష్టాలే పలకరిస్తున్నాయి. ..ఇంకా చదవండి |
|
మండలంలోని జక్కపల్లి నుండి లింగాల గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించేందుకు గ్రామస్తులు నడుం బిగించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉ..ఇంకా చదవండి |
|
జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడడమే కాకుండా కేసులు నమోదు చేయించిన మాజీ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప తీరును నిరసిస్తూ పట్టణంలోని జర్నలిస్టులు పట్టణంలోని ఓవర్బ్రిడ్జి ..ఇంకా చదవండి |
|
మండలాన్ని బుధవారం తొలకరి వర్షం పలకరించింది. ప్రజలకు ఆనందాన్ని తెచ్చింది. దీంతోపాటు అవస్థలను కూడా మోసుకొచ్చింది. అసలే అంతర్గత రోడ్ల మరమ్మతులపై అధికారులకు చిన్నచూపు ఉంది...ఇంకా చదవండి |
|
మండల అభివృద్ధి కార్యాలయం. అంటే అభివృద్ధి పథంలో నడిపించేది. మరి అభివృద్ధివైపు నడిపించే కార్యాలయంలోనే అధికారుల పోస్టులు ఖాళీగా ఉంటే ఇక పనులు చేసేదెలా...ఇంకా చదవండి |