తమకు ప్రభుత్వం, యాజమాన్యం న్యాయం చేయాలని కోరుతూ చిట్టివలస జ్యూట్ మిల్లు మెకానికల్ వర్కర్స్ బుధవారం చిట్టివలస, తగరపువలస ప్రాంతాల్లో అర్థనగ ప్రదర్శన చేశారు. జ్యూట్ మిల్లు మెయిన్ గేటు వద్ద నిరసన తెలిపారు. అనంతరం జ్యూట్ మిల్లు, కొత్తపేట, కార్మిక వాడ జంక్షన్ల మీదుగా పట్టణ పుర వీధుల్లో ఈ ప్రదర్శన సాగింది. 'రిటైరయిన కార్మికులకు వెంటనే బకాయిలు చెల్లించాలి, మేనేజిమెంట్ ఇస్తానన్న మూడు ...Read more
ఎంతో పురాతన చరిత్ర కలిగిన చిట్టివలస జ్యూట్ మిల్లు పూర్వ వైభవం కోసం ఇక్కడి కార్మిక వర్గం మరో పోరాటానికి శ్రీకారం చుడుతోంది. 2009 ఏప్రిల్ 20న యాజమాన్యం మూడు షిప్టులనుంచి రెండు షిప్టులకు కుదిస్తామంటూ ఏకపక్షంగా నోటీసు జారీ చేసింది. అందుకు నిరసనగా కార్మికులు 10వ రోజు ఆందోళ చేశారు. దీంతో యాజమ్యాం కరెంట్ కోతను సాకుగా చూపి లాకౌట్ విధించింది. దీని ఫలితంగా ప్రత్యక్షంగా 6 వేల మంది, ...Read more
జివిఎంసి 42వ వార్డు పరిధి శాంతినగర్ వద్ద గల హష్మీ భవనంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సంఘం నెలవారి సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గౌరవ అధ్యక్షులు బి.టి మూర్తి హాజరై మాట్లాడుతూ ఈ నెల 21న జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈపిఎస్- 95 పెన్షనర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలనిి ఒత్తిడి చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ...Read more
పారిశ్రామిక ప్రాంతం రహదారిలో పెట్రోపార్కు మరియు ఐఎన్ఎస్ డెగా ప్రధాన రహదారిలో ఉన్న స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు ప్రమాద నిలయంగా మారాయి. ఈ స్పీడ్ బ్రేకర్లు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసి వాహనదారులను ప్రమాదాలకు గురిచేస్తున్నారు. ఈ స్పీడ్ బ్రేకర్లు వద్ద రేడియం స్టికర్స్తో కొంత దూరంలో వాహనదారులు ఉన్న ఆ రేడియం స్టిక్కర్ ద్వారా ఆ స్పీడ్బ్రేకర్ను గమనించగలరు...Read more
ఎల్ఐసి పాలసీదారులకు బోనసు పెంచాలని లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (లియాఫీ) సెక్రటరీ జనరల్ ఎన్.గజపతిరావు డిమాండ్ చేశారు. లియాఫీ డివిజినల్ కౌన్సిల్ ఆధ్వర్యాన చలో విశాఖ పేరుతో మంగళవారం స్థానిక ఎల్ఐసి భవన ...Read more
ఎపిఇపిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్లకు పీస్ రేటును రద్దుచేసి కనీస వేతనాలు అమలుచేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు నగర అధ్యక్షులు ఆర్కెఎస్వి.కుమార్ డిమాండ్ ...Read more
చిట్టివలస జ్యూట్ మిల్లు తెరిపించాలని, కార్మికుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న తగరపువలస నుంచి విశాఖ కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు తెలిపారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో చిట్టివలస జ్యూట్ మిల్స్ మెకానికల్ వర్కర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆర్ఎస్ఎన్ మూర్తి, ప్రధాన కార్యదర్శి రవ్వ నరసింగరావు, ...Read more