అధికార పార్టీకి అభ్యర్ధుల ఎంపిక తలనొప్పిగా మారింది. నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు, నేతల మధ్య విభేదాలు ఇందుకు కారణమవుతున్నాయి. ఆలస్యం చేస్తే అసలుకే మోసం వస్తుందని భావించిన అధిష్టానం నియోజకవర్గాల వారీగా జాబితా సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లా నేతలతో సిఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నేడు జరిగే ఈ సమావేశానికి జిల్లా మంత్రి శిద్దా రాఘవరావుతోపాటు ఎంపీలు, సీనియర్ నేతలు, ఎమ...Read more
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అంకెల బడ్జెట్తో మాయాజాలం చూపినట్లు విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి వై.సిద్ధయ్య విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు- పరిశీలన అంశంపై ఎల్బిజి భవన్లో శుక్రవారం స్టడీ సర్కిల్ నిర్వహించారు. ప్రోగ్రెసివ్ స్టడీసర్కిల్ కన్వీనర్ దామా శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధయ్య ముఖ్యవక్తగా పాల్గొని మాట్లాడారు. ...Read more
దేవదాయ, ధర్మదాయ శాఖలో పనిచేసే ఎస్సి,ఎస్టి ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ కెవిపిఎస్, డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు దేవదాయ ,ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీరామమూర్తికి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు...Read more
ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భూములను డొల్ల కంపెనీలకు కట్టబెట్టి అవినీతి పాల్పడుతుందని ముందడుగు ప్రజాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జె.శ్రావణ్కుమార్ పేర్కొన్నారు....Read more
ప్రభుత్వం కర్నూలు బెంచ్ పరిధిలోకి ప్రకాశం జిల్లాను చేర్చొద్దని బార్ అసోషియేషన్ అధ్యక్షులు పి రమేష్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ను అద్దంకి న్యాయవాదులు కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ ప్రతిపాదనను ఉపసంహరించాల్సిందిగా వినతిపత్రంలో కోరారు. ...Read more
స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు శనివారం మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు నియోజకవర్గం ఎన్నికల అధికారి విజయకుమార్ శుక్రవారం తెలిపారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 23, 24 తేదీల్లో ప్రతి ఎన్నికల బూతు వద్ద ఎన్నికల బిఎల్ఓలు తప్పని సరిగ్గా ఉంటారని, ఓటు నమోదు చేసుకోవడం కానీ, బదిలీ చేసుకోవడం, సవరణలు కానీ చ...Read more
గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల్లోని వ్యవసాయశాఖ కార్యాలయాల్లో ఎంపిఇఒలుగా బాధ్యతలు నిర్వహిస్తూ రైతులకు అవసరమైన చేయూతనిస్తున్న ఎంఇఒలకు ఉద్యోగ భద్రత కల్పించాలని శుక్రవారం గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద మూడు మండలాల ఎంపిఇఒలు ధర్నా నిర్వహించారు....Read more