ఈ మధ్య న్యూఢిల్లీలో ముగిసిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో మేరీ కోమ్ స్వర్ణ పతకం గెలిచింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లలో ఆరు స్వర్ణాలు, ఒక రజత పతకం విజేత, క్యూబాకు చెందిన బాక్సింగ్ దిగ్గజం ఫెలిక్స్ సావన్ రికార్డును సమం ...Read more
దేశ వ్యాప్తంగా 2018 ఏప్రిల్ 1 నుండి సమగ్ర శిక్షా అభియాన్ పథకం ప్రారంభం అవుతున్నట్లు కేంద్ర విద్యా శాఖ ప్రకటించింది. దీని ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విద్యా సంబంధిత ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చారు. అంటే 'సర్వ శిక్షా ...Read more
డబ్బింగు ఆర్టిస్ట్ చిన్మయి సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు తమిళ డబ్బింగ్ యూనియన్ ప్రకటించింది. సభ్యత్వ రుసుము చెల్లించని కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు చెప్పినా గతంలో ఆమె మీటూ ఉద్యమంలో ప్రముఖులపై చేసిన ఆరోపణలే ఇందుకు ...Read more
ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ నాయకుల కప్పగంతులు ఎక్కువయ్యాయి. అనుకున్న టిక్కెట్టు రాలేదని, చెప్పిన వాళ్లకు సీటు ఇవ్వ లేదని, అలకలు బూనుతున్నారు. రాజీనామాలు చేయడం, రెబల్ అభ్యర్థులుగా...Read more
డీఎస్సీ, ఎస్జీటీల పాఠ్యాంశాల (సిలబస్)ను పెంచుతూ పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం సుమారు అయిదు లక్షల మంది అభ్యర్థులను అయోమయానికి గురిచేసింది. డీఎస్సీ ప్రకటన సమయంలో ఎనిమిదవ తరగతి వరకు సిలబస్ను ...Read more
విశాఖలోని మింది గ్రామం రాజకీయాలకు పుట్టినిల్లు. ఈ గ్రామం నుండి పార్లమెంటు, అసెంబ్లీకి, ప్రాతినిథ్యం వహించిన వారు వున్నారు. ఇటీవల గ్రామంలోని కళ్యాణ మండపం దగ్గర్లో వున్న ఒక రావి చెట్టును తొలగించారు. చెట్టును తొలగించిన 53 ...Read more
తెలంగాణలో జరిగే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందరూ గెలిచేందుకు పోటీ పడి ముహూర్తం చూసి మరీ నామినేషన్ వేస్తున్నారు. ముహూర్తంలో బలముంటే ఆ సమయంలో నామినేషన్ వేసే వారందరూ గెలవాలి కదా! అలా జరిగే ...Read more