ఎస్సి, ఎస్టి సబ్ప్లాన్ నిధులను ఇతర పథకాలకు ఖర్చు చేయరాదని డిమాండ్చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు....Read more
పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సిఐటియు తూర్పుకృష్ణా ప్రధాన కార్యదర్శి వై.నరసింహారావు అన్నారు. ...Read more
ప్రజాశక్తి- ఘంటసాల : శ్రీకాకుళాన్ని తెలుగు సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దాలని, దివ్యమైన సాంస్కృతిక రాజధానిగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్మన్ పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ కోరారు. మండలం శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సాంస్కృతిక సమితి, పర్యాటకశాఖ, దేవాదాయ ధర్మాదాయశాఖ, దివి ఇతిహాసిక మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీకృష్ణదేవరాయుల బ్రహ్మోత్సవాలను డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్...Read more
ప్రజాశక్తి-కలెక్టరేట్ పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించి మచిలీపట్నం పోలీసు పెరెడ్ గ్రౌండ్లో జరుగుతన్న దేహదారుడ్య పరీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది అభ్యర్దులు ఈ పరీక్షల్లో పాల్గొంటున్నారు. ఆదివారం మొత్తం 1000హాజరుకావాల్సి...Read more
ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి వ్యవసాయ భూములు అధిక విస్తీర్ణంలో చెరవులుగా మారిపోతున్నాయి. ఈ ఏడాది సైతం చెరువుల తవ్వకాలు మొదలయ్యాయి. అధికారులు క్షేత్రస్తాయిలో పరిశీలించకుండానే దరఖాస్తు చేసినదే తడవుగా నిబంధనలను పక్కనపెట్టి అనుమతులు మంజూరు చేస్తుంటే, మరో పక్క అనుమతు...Read more
విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులు కావాలని దివిసీమ పాలిటెక్నిక్ కళాశాల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ టి.పి.ప్రకాష్ సూచించారు. శనివారం రాత్రి కళాశాల 20వ వార్షికోత్సవం ఉత్సాహ భరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాటా ్లడుతూ క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తే విజయాలు వాటంతట అవే లభిస్తాయని పేర్కొన్నారు. వృత్తివిద్యలో ప్రావీణ్యత సాధించటం ద్వారా త్వరితగతిన ఉపాధి పొందవచ్చునని, అదే విధంగా కళా...Read more
ప్రత్యేక హోదా ఇవ్వాకుండా ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేసి ప్రధాన మంత్రి నరేంధ్ర మోడీ గో బ్యాక్ అంటూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం నందిగామ గాంధీ సెంటరులో మట్టి కుండలు పగలకొట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నందిగామ మండల కార్యదర్శి కటారపు గోపాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు సయ్యద్ ఖాసిమ్ మాట్లాడుతూ ప్రత్కేక హోదా సాధించే వరకు ఆందోళన మరింత ఉధృతం చేయాలని కోరార...Read more