వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతాల్లో పంటలను సాగు చేసే రైతులకు సూక్ష్మ నీటి పారుదల పద్ధతులు అత్యధిక ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఇసుకు నేలల్లో సాధారణ పద్ధతిలో నీరు పారించడం గగన మవుతుంది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించడం, రాత్రివేళల్లో నీటి తడులు ఇచ్చేందుకుపోవడం అన్నదాతలకు ఇబ్బందికరంగా మారడమే కాకుండా ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. ఈ నేపథ్యంలో బిందు, తుంపర సేద్యాలు అన్నదాతలకు అనువు...Read more
ప్రజాశక్తి - నంద్యాల క్రైం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కమిషనర్గా భవానీ ప్రసాద్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది సెక్షన్ల వారిగా కమిషనర్ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. కమిషనర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాకు చెందినవాడినని అన్నారు. 2013లో గ్రూపు 2లో ఉత్తీర్ణత సాధించి, కడప జిల్లా యర్రగుంట్లలో మొదటగా మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించానని చెప్పారు....Read more
ప్రజాశక్తి - నంద్యాల నంద్యాల నియోజకవర్గంలో టిడిపి విజయానికి కలిసికట్టుగా కృషి చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, విద్యాశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఇటీవల ప్రారంభించిన టిడిపి కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడారు. టిడిపి కార్యాలయం కార్యకర్తలందరికి ఇళ్లులాంటిదని, అందరూ పార్టీ కార్యాలయాన్ని వినియోగించుకోవాలని సూచించ...Read more
ప్రజాశక్తి - నంద్యాల క్రైం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సజావుగా మొదలై రసాభాసగా ముగిసింది. సమావేశానికి మున్సిపల్ కమిషనర్ భవానీప్రసాద్ అధ్యక్షత వహించారు. పట్టణాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన అజెండాలను కౌన్సిలర్లు సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ దేశం సులోచన ఆమోదం తెలిపారు. మున్సిపాల్టీ పరిధిలో నిర్మించిన మూత్రశాలల సంరక్షణ సరిగా లేదని విపరీతమైన...Read more
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి ఒకప్పుడు గురువులంటే ఎంతో గౌరవం ఉండేది.. గురువులది తల్లీదండ్రుల తర్వాత స్థానం.. గురువులు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమేకాక, వారి భవిష్యత్తుకు దిశానిర్ధేశం చేసేవారు.. విద్య వ్యవస్థలో కార్పొరేట్ సంస్థలు అడుగు పెట్టడంతో విద్య వ్యాపారం అయింది.. విద్య నేర్పే గురువులు రోడ్డున పడి మార్కెటింగ్ చేస్తున్నారు.. ఒకప్పుడు విద్య నేర్పడమే గురువుల బాధ్యత అయితే నేడు 'మీ పిల్ల...Read more
ప్రజాశక్తి - మద్దికెర ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకున్న విలువ దేనికి లేదని చెప్పవచ్చు. ఐదు సంవత్సరాల ఓటర్లను పాలించిన రాజకీయ నాయకులకు ఎన్నికల సమయంలో ముచ్చెమటలు పట్టించేది ఓటరే. అలాంటి ఓటరే అనుకుంటే రాజకీయ నాయకులతో పాటు పోటీ చేసి అవినీతి, అక్రమాలు, దోపిడీలకు ఓటరు షూటర్గా కూడా మారవచ్చు. అలాంటి ఓటరు తాను ప్రజాసేవ చేయాలన్న, మంచి పాలకుడు కావాలన్న, అవినీతి రాజకీయాలను తరిమికొట్టడానికి తాను సైతం ఎన్నికల్లో...Read more
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 25 నుండి జరిగే మహాశివరాత్రి బ్రహ్మౌత్సవాలకు ఏర్పాట్లు పకడ్బంధీగా చేపట్టాలని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం శ్రీశైల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మౌత్సవాలపై కలెక్టర్ సత్యనారాయణ, జిల్లా ఎస్పి ఫక్కీరప్ప కాగినెల్లి, ఇఒ శ్రీరామచంద్రమూర్తిలు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్ట...Read more