భవన నిర్మాణ రంగం కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీడబ్ల్యూఎఫ్ఐ) అఖిల భారత అధ్యక్షులు ఆర్.సింగార వేలు డిమాండ్ చేశారు. తెలంగాణ ...Read more
'తరతరాలుగా ఈ మట్టినే నమ్ముకుని బతుకుతున్నరు.. కరువులోనూ.. కాటకాల్లోనూ ఈ నేలనిడువలేదు.. ఆకలితో చస్తుంటే ఆదుకున్న వారూ లేరు.. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ప్రాజెక్టుల పేరుతో భూములు అడుగుతున్నరు' అని సీపీఐ(ఎం) రాష్ట్ర ...Read more
తక్షణమే రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రతిపక్షాలతో కలిసి ప్రజాక్షేత్రంలో ఆందోళనలు నిర్వహించాల్సి వస్తుందని తెలంగాణ వైయ స్సార్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. బుధవారం హైదరా బాద్లోని పార్టీ కేంద్ర ...Read more
పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచేలా తల్లిదండ్రులు, గురువులు చూడాలని హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా సూచించారు. హైదరాబాద్లోని నవతెలంగాణ పుస్తకాలయంలో బుధవారం బాలల పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ...Read more
శాసనసభ స్పీకర్ మధుసూదనాచారిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకటరెడ్డి బుధవారం కలిశారు. సీపీఐ పార్టీ తరుపున నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం నుంచి గెలిచిన రవీందర్ నాయక్ ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తమ ...Read more
సీమాంధ్రుల కంటే అన్యాయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత పరి ణామాలు గమనిస్తే 'గొర్రెలు తినేటోడు పోయి బర్రెలు తినేటోడు' వచ్చినట్టుగా ఉందన్నారు. బుధ వారం ఆయన ...Read more
ఎన్నికల్లో గెలిచిన పార్టీని వీడీ మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేయాలని జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి లక్ష్మణరెడ్డి కోరారు. సోమాజీగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల ను ఛైతన్యవంతం చేస్తేనే.. ...Read more