దేశ వ్యాప్త పిలుపులో భాగంగా బియస్ఎన్ఎల్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మె రెండో రోజూ గుంటూరులో విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 900 మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. స్థానిక చంద్రమౌళినగర్లోని టెలికం జిల్లా మేనేజర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని మంగళవారం పలువురు సందర్శించి సంఘీభావం ...Read more
నగరంలో ఎస్విఆర్ఎం కళాశాల ఎయిడెడ్ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మంగళవారం రాస్తారోకో చేశారు. జిఒ 35ని రద్దు చేయాలని ఎయిడెడ్ విద్యావ్యవస్థను పరిరక్షించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా చేపట్టిన నిరసనకు సిఐటియుఏ డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మద్దతిచ్చారు. ఈ సందర్భంగా నగరం మెయిన్ సెంటర్లో...Read more
డ్వాక్రా యానిమేటర్ మృతితో వెలుగు చూసిన ఆర్థిక కుంభకోణంపై విచారణ కొనసాగుతోంది. మండలంలోని కఠెవరానికి చెందిన యానిమేటర్ దళపతి దుర్గ (32) ఈనెల 14న మృతి చెందగా ఆమె పరిధిలోని 36 గ్రూపులకు చెందిన సభ్యుల పొదుపు కొన్ని నెలలుగా బ్యాంకుల్లో జమకాకపోవటం...Read more
కొండవీడు ఉత్సవాలు సందర్భంగా కొత్తపాలేనికి చెందిన పిట్టల కోటయ్య పొలాన్ని పోలీసులు పార్కింగ్ కోసం ఆక్రమించారని, దీన్ని వ్యతిరేకించినందుకే ఆయన్ను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి చంపారని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య పేర్కొన్నారు. కోటయ్యను చంపిన పోలీసులు...Read more
గుంటూరు జిల్లాకే తలమానికమైన కొండవీడు కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని సిఎం చంద్రబాబు అన్నారు. కొండవీడు కోట ఉత్సవాల ముగింపు వేడుకలకు సిఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటపై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ...Read more
దేశ వ్యాప్త పిలుపులో భాగంగా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమ్మె సోమవారం ప్రారంభమైంది. ఉద్యోగులు పూర్తి స్తాయిలో విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో నగరంలోని చంద్రమౌళినగర్ టెలికం జిల్లా మేనేజర్ కార్యాలయం, అరండల్పేటలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయాలు...Read more
బిల్లు చెల్లించలేదని కాంట్రాక్టర్ మాణిక్యరావు సోమవారం ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన అమర్తలూరులో చోటు చేసుకుంది. మాణిక్యరావు ఎన్నో ఏళ్లుగా అమర్తలూరులో నివాసం ఉంటూ చికెన్ వ్యాపారం, పాత ఇనుము వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలం కిందట కాంట్రాక్టుపై ...Read more