పుష్కరాలు వాహనచోదకులకు తీరని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. పుష్కర పనుల్లో భాగంగా చేపట్టిన రహదారుల నిర్మాణాలు నత్తనడకన సాగడంతో ప్రయాణికులు నానా ...Read more
పుష్కర పనుల వియషంలో కమిషనర్ మురళి తనను సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజమండ్రి నగరపాలక సంస్థ మేయర్ పంతం రజనీ శేషసాయి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకు గురువారం ఫిర్యాదు చేశారు. ...Read more
తహశీల్దార్ కార్యాలయం వద్ద బ్రాందీషాపులు తొలగించాలంటూ వైసిపి, టిడిపి ఆధ్వర్యంలో స్థానికులు గురువారం సాయంత్రం సుమారు గంటపాటు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వైసిపి నాయకులు ఆవాల లక్ష్మినారాయణ, కాళ్ల ...Read more
మండలంలోని కాట్రావులపల్లిలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో గతనెల 9వ తేదీన ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్కు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపుపై ఎంపిడిఒ కె.నాగేశ్వరరావు గురువారం విచారణ చేపట్టారు. గ్రామంలో ...Read more
నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాలను కలిపే వంతెన శిథిలావస్థకుచేరి కుంగిపోయింది. దీనిపై నుంచి వాహనదారులు వెళ్లేందుకు భయపడుతున్నారు. తుపానుకు కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షపునీరు ఎక్కువగా ఉండటం కాల్వల్లో ...Read more
తన ఇంటి నిర్మాణం నిమిత్తం మంజూరైన సొమ్మును గ్రామసర్పంచి కాజేశా డంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయిం చింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివ రాలిలా ఉన్నాయి. ...Read more
నేడు మార్కెట్లో ఇసుక అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. సామాన్యుడు ఇసుకను కొనుక్కుని ఇల్లు కట్టుకునే స్థితిలో లేడు. ఈ పరిస్థితికి కారణం మహిళాశక్తి సంఘాలకు ఇసుక ర్యాంపుల కేటాయించడమేనని ప్రజలు పొరపాటుపడుతున్నారు. ...Read more