సాధారణంగా ఎక్కువ పాలను ఉత్పత్తి చేసే పాడి పశువుల్లో పొదుగువాపు వస్తుంది. ఈ వ్యాధి పొదుగులోనికి సూక్ష్మ జీవులు ప్రవేశించడం ద్వారా ఏర్పడుతుంది. ఇది అన్ని పశువుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా సంకర జాతి ...Read more
పండ్లు మగ్గడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. దీని ద్వారా పండ్లు మనం తినడానికి అనువైన లక్షణాలను, అంటే రంగు, రుచి, వాసన, కలిగి ఉంటాయి. నిమ్మజాతి పండ్లు, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్లు పూర్తిగా పండాకే కోస్తాం. ...Read more
మన రాష్ట్రంలో సుమారు 50 వేల బలహీనవర్గాల కుటుంబాలు పందుల పెంపకం ద్వారా ఉపాధి పొందుతున్నాయి. ఆహారంలో మాంసకృత్తుల లోపాన్ని నివారించడంలో బ్రాయిలర్ కోళ్ల తర్వాత స్థానం పంది మాంసానిదే. పందులు వ్యర్థ ...Read more
గొర్రెల/మేకల పెంపకందారులు ఏప్రిల్ మాసంలో ఆచరించవలసిన పద్ధతుల గురించి పశువైద్యులు అందిస్తున్న సూచనలు. వీటిని పాటించడం వల్ల జీవాలు ఎదుర్కొనే వివిధ సమస్యలను నివారించడంతో పాటు అధికలాభాలు పొందవచ్చు. ఈ ...Read more
సాంప్రదాయ పద్ధతిలో సాగు చేయడం నుంచీ అత్యాధునిక పద్ధతుల్లో వ్యవసాయం అభివృద్ధి చెందింది. ఈ తరుణంలో ముఖ్యంగా భూమి సామర్థ్యాలను తెలుసుకొని, పంటలు పండించడానికి రైతులు ముందుకొస్తున్నారు. వాతావరణ పరిస్థితుల ...Read more
వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమగా పేరుగాంచిన కోళ్ల పెంపకం వేసవిలో సవాలుగా మారింది. చలి, వర్షాకాలాల్లో అధికంగా కోళ్ల దిగుబడి పెరుగుతూ ఈ పరిశ్రమ లాభాలబాటలో కొనసాగుతుంది. కానీ వేసవికాలం రాగానే రైతులు కోళ్లను ఇతర రాష్ట్రాలకు ...Read more