కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు మాసాల తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గ విస్తరణకు సిద్ధమయ్యారు. ఎప్పుడా ఎప్పుడా అని ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర ప్రజానీకం ఆశక్తిగా ఎదురుచూస్తున్న కేబినేట్ ముహూర్తాన్ని కెసిఆర్ ప్రకటించ...Readmore
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఉదయం 11.30 గంటలకు పద్దును ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ఈనెల 25 వరకూ కొనసాగనున్నాయి. 23న బడ్జెట్పై చర్చను ...Readmore
పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు పొందేందుకు చెల్లించే డిపాజిట్లను ప్రభుత్వం తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) కుటుంబాలు ఒక రూపాయి చెల్లిస్తే నల్లా కనె...Readmore
రాష్ట్రంలో డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈ సెట్)-2019 షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ) విడుదల చేసింది. పీఈసెట్ కమిటీ సమావేశం...Readmore
మద్యం తాగి, లైసెన్స్ లేకుండా, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపిన వారికి జైలు శిక్షపడింది. ఫిబ్రవరి 4 నుంచి 10వ తేదీ వరకూ కూకట్పల్లి, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, బాలానగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీల...Readmore
ఇక నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మరుగుజ్జులకు 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ఆర్టీసీ సంస్థ కార్యదర్శి పురుషోత్తం గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హైద రాబాద్, ...Readmore
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మత్స్యకారులకు వాహనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యురాలు కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... పేదరికానికి కులం, మతం లేదన్నారు. పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ...Readmore