ముజఫర్పూర్ (బీహార్) : ముజఫర్పూర్ షెల్టర్ హోమ్లో బాలికలపై అత్యాచారం కేసులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్కు పోక్సో కోర్టు (చిన్నారులపై లైంగిక వేధింపులను విచారించే ప్రత్యేక కోర్టు) 'షాక్' ఇచ్చింది. ఈ ...Readmore
పుదుచ్చేరి : రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగించొద్దని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి శనివారం తన మద్దతు దారులకు విజ్ఞప్తి చేశారు. తన ప్రభుత్వం పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ...Readmore
ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ విమర్శించారు. యూనివర్శిటీల్లో స్వతంత్ర భావాలు వ్యక్త పరచడం కూడా నేరంగా భావిస్తున్నారని ...Readmore
ఇండియా న్యూస్ నెట్వర్క్ (ఐఎన్ఎన్)- న్యూఢిల్లీ : గత మూడు రోజుల నుంచి ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై ఎబివిపి గూండాలు చేస్తున్న దారుణమైన దాడిని సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఎబిఎవి గూండాగిరికి వ్యతిరేకంగా...Readmore
న్యూఢిల్లీ : కాశ్మీర్లో భద్రతా బలగాలపై జరిగిన దాడి సంఘటన పలు సందేహాలకు తావిస్తోంది. దాడి జరిపి 40 మంది జవాన్ల మృతికి కారణమైన స్థానిక ఉగ్రవాది అదిల్ అహ్మద్ దర్కు దాదాపు 60 కిలోల ఆర్డిఎక్స్ పేలుడు పదార్ధం గుట్టు ...Readmore
న్యూఢిల్లీ : సెంట్రల్ ఢిల్లీలోని 30 హోటళ్లకు అగ్నిమాపక అనుమతులు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ (డిఎఫ్ఎస్) రెండు రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో ఈ హోటళ్లలో అగ్ని ప్రమాద భద్రతా ...Readmore
ఉగ్రవాదంపై పోరులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా సంపూర్ణమద్దతు ఇస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. పుల్వామా సంఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో శనివారం జరిగిన ...Readmore