ఢిల్లీ : దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యు) జాతి వ్యతిరేకులకు కేంద్రంగా మారిందని ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక 'పాంచ జన్య' అక్కసు వెళ్లగక్కింది. ఉన్నత విద్యాలయాలపై సంఫ్ు పరివార్...Readmore
ఢిల్లీ : హిందువులు భగవానుడుగా భావించే రాముడు పుట్టింది అయోధ్యలో కాదా? అసలాయన పుట్టింది త్రేతా యుగంలోనే కాదా? కాదనే తాజాగా వెలువడ్డ ఒక పుస్తకం చెబుతోంది. 'ఫ్యాక్ట్స్ ఆఫ్ అయోధ్య ఎపిసోడ్ - మిథ్ ఆఫ్ రామ్ జన్మభూమి ...Readmore
ఐక్యరాజ్యసమితి : భారతదేశం అనేక వ్యవస్థాగత లోపా లను, అవరోధాలను ఎదుర్కొంటోందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. ఆసియా-ఫసిఫిక్ వాణిజ్య, పెట్టుబడుల నివేదిక 2015ను ఆసియా, ఫసిఫిక్ ప్రాంతాలకు ఐక్యరాజ్య సమితి ...Readmore
లక్నో: ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ పార్టీ బోణి కొట్టింది. సోమవారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో 8 పంచాయతీలను గెలుచుకుని ఆరంభాన్ని గణంగా చాటుకుంది. యూపిలో ముజఫర్నగర్, అమ్జాఘర్, బలరాంపూర్ జిల్లాల్లోని ...Readmore
న్యూఢిల్లీ: ఉబర్ క్యాబ్ అత్యాచార ఘటన కేసులో ఢిల్లీ ట్రయల్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన డ్రైవర్ శివకుమార్ యాదవ్ (32)కు జీవిత ఖైదుని విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 2014, డిసెంబర్ 5న...Readmore
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రోజు పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం కార్యదర్శులతో సమావేశమవుతారు. ఆ ...Readmore
గువాహటి : 'దాద్రీ'ని పోలిన ఘోర సంఘటన ఇపుడు మణిపూర్లో జరిగింది. పొరుగు గ్రామం నుండి ఆవులను దొంగిలిస్తు న్నాడన్న ఆరోపణలతో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కొందరు దాడి చేసి హత్య ...Readmore