గోరింతతోటలోని బందరుపుంతలో నివాసాలు కోల్పోయిన బాధితులను సిపిఎం డెల్టా జిల్లా కార్యదర్శి బి.బలరాం మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బి.బలరాం మాట్లాడుతూ మహిళాభివృద్ధికి పాటుపడతామన్న ఎంఎల్ఎ శివరామరాజు మహిళలను దారుణంగా అగౌరవపరిచారన్నారు. ...Readmore
మండల కేంద్రమైన కాళ్లలంకలో 13 ఏళ్ల క్రితం పేద ప్రజల కోసం కేటాయించిన భూమి లబ్ధిదారులకు చూపించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారు. ఈ సమస్యపై లబ్ధిదారులు పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు....Readmore
మండలంలోని సుద్ధమళ్ల పంచాయతీ ఓబుల్రెడ్డిగారిపల్లె సమీపంలో దిన్నెపాడుకు వెళ్లే రహదారిలో బుధవారం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో రామాంజినేయులు మృతి చెందాడు. లక్కిరెడ్డిపల్లె మండలం కుర్నూతల గ్రామానికి చెందిన వేముల వెంకటరమణ కుమారుడు పొలానికి కంచె ...Readmore
మండలంలోని బయనపల్లె (కొండపేట) గ్రామంలో బుధవారం జరిగినరోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ రవికుమార్ కథనం మేరకు చెన్నూరుకు చెందిన మచ్చా మునీశ్వరమ్మ గెదెలకు గడ్డికోసం తమ పొలంలో వెళ్ళి గడ్డి కోసుకొని వస్తుండగా పొట్టులారీ...Readmore
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న వారికే పట్టం కట్టాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి సి ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రూ.2 కోట్లతో మున్సిపల్ కార్యాలయం నూతన భవన నిర్మాణ శంకుస్థాపన, క్రిటికల్ ఇన్ఫాస్ట్రక్చర్ కింద మంజూరైన రూ.37 క...Readmore
మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. స్థానిక ఎంఇఒ కార్యాలయంలో ఎంఇఒ చెంగల్రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సం...Readmore
చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని ఎజిపి కె.జె.పి.రెడ్డయ్య అన్నారు. బుధవారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో ఇంటర్నేషల్ సోషియల్ జస్టీస్ డే సందర్భంగా మండ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును జూనియర్ సివిల్ జ...Readmore