న్యూఢిల్లీ : ప్రముఖ ప్రయివేటు టెలికం కంపెనీ ఎయిర్సెల్ ఈ ఏడాది చివరి నుంచి దేశంలో 4జి సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. దేశంలోని తమకున్న ...Readmore
చెన్నై: మరింత మెరుగైన మైలేజీని ఇచ్చే టీవీఎస్ స్పోర్ట్ బైక్ను టీవీఎస్ మోటార్ కంపెనీ ఆవిష్కరించింది. ఈ ఆధునికీకరించిన టీవీఎస్ స్పోర్ట్ బైక్ లీటరుకు 95 కి.మీ.ల మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. దీనికి తోడు కొత్త బై...Readmore
దేశంలో మార్కెట్ వాటాను పెంచుకొనేందకు లెనోవో వడ్డీలేని నెలసరి వాయి దా (ఈఎంఐ) పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద కంపెనీ ...Readmore
న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లెనొవొ డిజిటల్ కెమెరాలో ఉండే ఫీచర్లతో నూతన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. గత మార్చిలో వరల్డ్ ...Readmore
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ విస్తరణలో భారత్ స్థానం బాగా పడిపోయింది. 2013లో ప్రపంచంలో 125వ స్థానంలో ఉన్న భారత్ 2014లో 131 స్థానానికి దిగజారిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. మొత్తం 189 దేశాల్లో ఇంటర్నెట్ విస్తరణలో ...Readmore
న్యూఢిల్లీ: భారత్లో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు గాను ప్రధాని మోడీ చేపట్టిన సంస్కరణల అమలు వేగం మరింత పెరగాలని జనరల్ ఎలక్ట్రికల్స్ (జిఇ) ఛైర్మన్, సిఇఒ జెఫరీ ఇమ్మెల్ట్ అన్నారు. ప్రధాని మోడీ విజన్ ఆయన ...Readmore
న్యూఢిల్లీ: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆఫీసు-2016ను ఆవిష్కరించింది. ఈ నూతన వర్షన్లో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఔట్లుక్, యాక్సెస్లతో పాటు వివిధ రకాల యాప్లను కూడా విడుదల చేసింది. కావాలనుకునే ...Readmore