తిరుపతి : గుర్రంకొండ వివి మండల కేంద్రమైన గుర్రంకొండలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో నిలబడి ఉన్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. సంఘ సముద్రం గ్రామంలోని ...Readmore
అమరావతి : ఏపిలో అడ్రస్ లేని పార్టీలకు ప్రచార సభలు పెట్టి అమిత్ షా ఆపసోపాలు పడ్డారని మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. గురువారం మంత్రి కాల్వ మీడియాతో మాట్లాడుతూ...నేర చరిత్ర ఉన్న వ్యక్తి అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం ...Readmore
ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు హర్మన్ ప్రీత్ కౌర్ గాయం కారణంగా దూరమవడం జట్టుకు నష్టంగానే భావిస్తున్నామని టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ...Readmore
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలోని రాజాం మండలం గురువాం గ్రామ సమీపంలో గ్యాస్ ట్యాంకర్ కారును ...Readmore
తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా రాజనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యారావు పేట శ్రీదేవి దాబా దగ్గర ఒకే మార్గంలో రాజమండ్రి వస్తున్న కారు ఆదిత్య ...Readmore
కడప : కడప జిల్లా రాయచోటిలో మరికాసేపట్లో ప్రతేక హోదా భరోసా యాత్ర ప్రారంభం కానుంది. కాగా ఈ భరోసా యాత్ర ప్రారంభానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు...Readmore
విజయనగరం : చేపల వ్యాన్ బోల్తాపడి పది మందికి గాయాలైన ఘటన విజయనగరం జిల్లాలోని బలిజిపేట మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ...Readmore