రాష్ట్రంలో రెండు విడతలుగా నిర్వహించిన డిఎస్సి పరీక్షలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ను మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరం ఆర్అండ్బి అతిథిగృహంలో శుక్రవారం విడుదల చేశారు. ఎస్జిటిలో ...Readmore
రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని టిడిపి, వైసిపిల పీడను వదిలించుకోవాలని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ఈ పార్టీల నాటకాలను నమ్మొద్దన్నారు. ...Readmore
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో ఆయన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుండి పోటీచేసేందుకు చంద్రబాబు నాయుడు కూడా ఆమోదం తెలపడంతో రెండు పదవులు ...Readmore
కర్నూలు, రాజమహేంద్రవరంలో ఎసిబి అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. కర్నూలు కమర్షియల్ ట్యాక్సు అసిస్టెంట్ కమిషనర్ నాగేంద్రప్రసాద్ ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ...Readmore
ప్రలోభాలు, బెదిరింపులకు అవంతి శ్రీనివాస్ లొంగిపోయారని, మొన్న ఢిల్లీ ధర్నాలో తనవెంటేవుండి, కొద్ది గంటల్లోనే జగన్ గూటికి చేరారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో ...Readmore
డిఎస్సి ఫలితాల్లో విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వేమన కుసుమ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. ఎస్జిటి విభాగంలో 91.0667 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా కుసుమ ...Readmore
రైతులు, మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో నిధులు విడతల వారీగా కాకుండా ఒకేసారి చెల్లించాలని సిపిఎం, సిపిఐ డిమాండు చేశాయి. శుక్రవారం మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ...Readmore