శ్రీకాకుళం : ఎసిబి వలలో మరో అధికారి చిక్కారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ ఆర్ఐఓ రమణారావు మంగళవారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. ప్రైవేటు కళాశాల అటెండెన్స్ అనుమతులకు రూ.20 వేలు లంచం పుచ్చుకుంటుండగా ఎసిబి అధికారులు కార్యాలయంపై దాడులు జరిపి ఆర్ఐఓ రమణారావును పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎసిబి వలలో ఇంటర్మీడియట్ ఆర్ఐఒ రమణారావు

సంబందిత వార్తలు
-
గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
-
మతిస్థిమితం లేని మైనర్పై బంధువు అత్యాచారం
-
చంద్రబాబు అబద్ధాలు చెప్పడం సరికాదు : సిఎం జగన్
-
చెన్నైలో ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు
-
ఘోర రోడ్డు ప్రమాదంలో..ఆరుగురు దుర్మరణం
-
అయోధ్యపై రివ్యూ పిటిషన్లు కొట్టివేత : సుప్రీం కోర్టు
-
తెలంగాణలో రేపటి నుంచి మీ-సేవ కేంద్రాలు బంద్
-
నీటి కుంటలో మహిళ మృతదేహం లభ్యం
-
స్థానిక సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కి వినతి
-
పాక్ వాయుసేనపై అమెరికా ఆగ్రహం
-
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఓటేసిన ఎంఎస్ ధోని
-
ఇజ్రాయిల్ పార్లమెంట్ రద్దు, ఏడాదిలో మూడో ఎన్నికలు
-
జార్ఖండ్లో ప్రశాంతంగా 'మూడో దశ'
-
అన్నదాత కన్నీరు ఆగే వరకూ పోరాటం ఆగదు : పవన్ కల్యాణ్
-
యానాంలో ప్రేమజంట ఆత్మహత్య
-
శంషాబాద్లో రూ.6 కోట్ల బంగారం పట్టివేత
-
నాలుగు నెలలుగా వేతనం తీసుకోని సిద్ధు
-
ఉపాధి హామీ నిధులు సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి పెదిరెడ్డి
-
ముఖ్యమంత్రిది ఉన్మాదం : టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు
-
మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఐజి రాజీనామా