అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ సవరించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను ఎపిపిఎస్సీ కార్యదర్శి పీఎస్ ఆర్ ఆంజనేయులు వెల్లడించారు. మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి 16వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలు డిసెంబర్ 12 నుంచి 16వరకు జరగాల్సి ఉందని, అయితే ప్రిలిమ్స్ ఫలితాల విడుదల జరిగిన జాప్యం కారణంగా తమకు మెయిన్స్ కు సన్నద్ధం కావడానికి సమయం సరిపోదని పరీక్షల తేదీని వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారన్నారు. ఈ నేపథ్యంలో వారి వినతిని మన్నించి పరీక్ష తేదీలు మార్చినట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 4న తెలుగు, 5న ఇంగ్లీష్, 7న పేపర్-1, 10న పేపర్-2, 12న పేపర్-3, 14న పేపర్-4, 16న పేపర్-5 పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగ నియామకాల రాత పరీక్ష మార్చి 17,18,19 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. కాగా, డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షలను మార్చి 19,20 చేపట్టాలని నిర్ణయించినట్లు ఆంజనేయులు పేర్కొన్నారు.
Home »
తాజా వార్తలు »
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ : ఎపిపిఎస్సీ

సంబందిత వార్తలు
-
డొనాల్డ్ ట్రంప్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన గ్రెటా థన్ బర్గ్!
-
అసెంబ్లీ ప్రాంగణంలోకి టీడీపీ కార్యకర్తలు ఎలా వస్తారు? కోటంరెడ్డి
-
ప్రభుత్వ ఉద్యోగిని బాస్టర్డ్ అంటావా?: చంద్రబాబుపై జగన్ నిప్పులు
-
తిరుమల ఆలయం ముందు ఘోరం... లారీ కిందపడి భక్తుడి మృతి!
-
పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి … అనేకమందికి గాయాలు
-
చెక్పోస్టు సిబ్బంది నిర్లక్ష్యంతో లారీ డ్రైవర్ మృతి
-
దిశ నిందితుల మృతదేహాల అప్పగింత...సుప్రీం కీలక ఆదేశాలు
-
భోజ్పురి నటుడు కాల్చివేత
-
నాగపూర్ ఆసుపత్రి భవనం కూలి ఇద్దరి మృతి
-
తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ!
-
పాస్పోర్టులపై కమలం గుర్తు..క్లారిటీ ఇచ్చిన కేంద్రం
-
హ్యాపీ బర్త్ డే వెంకటేష్
-
శ్రీకాకుళంలో ఆదివారంపేట జంక్షన్ వద్ద కారు భీభత్సం
-
అక్కినేని కుటుంబంలో నిశ్చితార్థ వేడుక!
-
మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
-
ఢిల్లీలో మూడు గంటలపాటు ఏకదాటిగా కురిసిన వాన
-
పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసన..పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి
-
మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఐజి రాజీనామా
-
ముఖ్యమంత్రిది ఉన్మాదం : టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు
-
ఉపాధి హామీ నిధులు సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి పెదిరెడ్డి
-
నాలుగు నెలలుగా వేతనం తీసుకోని సిద్ధు
-
శంషాబాద్లో రూ.6 కోట్ల బంగారం పట్టివేత
-
యానాంలో ప్రేమజంట ఆత్మహత్య
-
అన్నదాత కన్నీరు ఆగే వరకూ పోరాటం ఆగదు : పవన్ కల్యాణ్
-
జార్ఖండ్లో ప్రశాంతంగా 'మూడో దశ'
-
ఇజ్రాయిల్ పార్లమెంట్ రద్దు, ఏడాదిలో మూడో ఎన్నికలు
-
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఓటేసిన ఎంఎస్ ధోని
-
పాక్ వాయుసేనపై అమెరికా ఆగ్రహం
-
స్థానిక సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కి వినతి
-
నీటి కుంటలో మహిళ మృతదేహం లభ్యం