న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ భారం మొత్తం కేంద్రప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. స్టాప్వర్క్ ఆర్డర్ను రెండేళ్లు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని స్పష్టం చేశారు. దీంతో పోలవరం నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయన్నారు. స్టాప్వర్క్ ఆర్డర్ను పూర్తిగా రద్దు చేయాలని చూశామని, కానీ కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉండడం వలన అది కుదరలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్రమే చూసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.
Home »
తాజా వార్తలు »
పోలవరం నిర్మాణ భారం మొత్తం కేంద్రమే భరిస్తుంది : ప్రకాష్ జవదేకర్

సంబందిత వార్తలు
-
రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదు : రాష్ట్రపతి
-
అత్యాచారాలు, హత్యలు అరికట్టాలంటే కఠిన చట్టాలు రూపొందించాలి : మహిళా సంఘాలు
-
బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి: సీపీఐఎంఎల్ లిబరేషన్
-
అంబేద్కర్ కు ప్రత్తిపాడులో న్యాయమూర్తుల నివాళి
-
దిశ నిందితుల ఎన్కౌంటర్పై మలికిపురం విద్యార్ధినుల హర్షం
-
పెనుమంట్రలో అంబేద్కర్ 63వ వర్థంతి
-
15 నిమిషాల్లో ఎన్కౌంటర్ : సిపి సజ్జనార్
-
నా బిడ్డ విషయంలో ఎందుకు న్యాయం జరగడంలేదు : అయేషా మీరా తల్లి
-
సిఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు మృతి
-
ఎన్కౌంటర్ స్థలంలో 12 బుల్లెట్లు రికవరీ
-
ఇలాంటి కేసుల్లో కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాలి: పవన్ కల్యాణ్
-
దిశ నిందితుల ఎన్కౌంటర్ పై ఎమ్మెల్యే రోజా స్పందన
-
నేరానికి మరో నేరం పరిష్కారం కాదు : ప్రొఫెసర్ హరగోపాల్
-
ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయా? : షట్లర్ గుత్తా జ్వాలా
-
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు విజయనగరంలో ఘన నివాళి
-
తాడేపల్లిగూడెం లో ఘనంగా సిఐటియు 11 వ జిల్లా మహాసభలు
-
ఆత్మహత్యాయత్నం చేసిన ప్రియురాలు... ఐసీయూలో తాళి కట్టిన ప్రియుడు
-
డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీ-స్త్రీ నిధి ఋణాల పంపిణీ
-
అంబేద్కర్ కు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య నివాళి
-
దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ పై రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థుల హర్షం
-
హైదరాబాద్ పోలీసులకు సైనానెహ్వాల్ సెల్యూట్
-
మారేడుమిల్లి పోలీస్ స్టేషన్లో రంపచోడవరం ఎఎస్పీ తనిఖీలు
-
తునిలోని పశువుల మందుల దుకాణంలో అగ్నిప్రమాదం
-
హృదయాలను కదిలిస్తున్న చిత్రం.. ప్రముఖ చిత్రకారుడు సంగీత్ కు ప్రశంసలు..
-
టీడీపీ కార్యాలయం ప్రారంభం
-
హోం గార్డులు ఆదర్శంగా పనిచేయాలి : ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి
-
17 ఏళ్ల క్రితం ప్రజలు ఇలాగే ఉంటే నాకూ న్యాయం జరిగేది : నటి ప్రత్యూష తల్లి
-
విజయనగరంలో ఘనంగా 57 వ హోంగార్డ్స్ దినోత్సవం
-
ఈ ఏడాది చలిపులి దాడి తక్కువే : హైదరాబాద్ వాతావరణ కేంద్రం
-
కడపలో చెట్టును ఢీకొన్న వ్యాన్.. ముగ్గురు మృతి