విజయనగరం (పార్వతీపురం టౌన్) : 1952 నాటి నుండి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓ వృద్ధ రిటైర్డు ఉపాధ్యాయుడు ఆనాటి ఎన్నికలకు-ఈనాటి ఎన్నికలకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజాశక్తితో పంచుకున్నారు. గురువారం ఉదయం పార్వతీపురం టౌన్లో ఉన్న బి.జనార్ధనరావు రిటైర్డు టీచర్ (66) ప్రజాశక్తి విలేకరితో మాట్లాడుతూ.. 1952 నుండి ఓటు వేస్తున్నానన్నారు. ఆ రోజులకీ-ఈ రోజులకీ జరిగే ఎన్నికల్లో ఎంతో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ఆ రోజుల్లో ఎన్నికలు నియమబద్దంగా, పవిత్రంగా, సేవాభావంతో జరిగేవని.. ఇప్పుడు ప్రజలకు సేవ చేద్దామనే తలంపు ఏ ఒక్క రాజకీయ నాయకులకూ లేదని చెప్పారు. డబ్బు, కులం, మతం ప్రాతిపదికన ఎన్నికలు జరుపుకొని.. తీరా ఎన్నికల్లో గెలిచిన తరువాత అవినీతికి, అక్రమాలకు, బంధుప్రీతికి పాల్పడుతున్నారని ఆవేదన చెందారు.
Home »
తాజా వార్తలు »
ఆ రోజులకీ-ఈ రోజులకీ ఎంతో వ్యత్యాసం..

సంబందిత వార్తలు
-
కోల్కతాలో దారుణం..యువకుడి సజీవదహనం
-
కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డి
-
చంద్రబాబును కలిసిన వైసిపి మాజీ నేత సునీల్..
-
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్గౌడ్
-
‘నా నవ్వులోనే నువ్వున్నావ్ : జాన్వి
-
ఆ ముగ్గురూ ఆడుతున్న జగన్నాటకమిది : దేవినేని ఉమ
-
ఏప్రిల్ 1 నుంచి రైల్వే టికెట్ల లింకింగ్
-
పెళ్లైనా నటిస్తా : అంజలి
-
రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం
-
గోవా ముఖ్యమంత్రి పారికర్ ఆస్పత్రిలో చేరిక
-
గుమ్లాలో ఎన్ కౌంటర్…ఇద్దరు మావోయిస్టులు మృతి
-
డ్రంక్ అండ్ డ్రైవ్లో 66 మందిపై కేసులు నమోదు
-
కలెక్షన్స్లో దూసుకెళ్తున్న 'ఎఫ్2'
-
ఘనంగా సిక్కి రెడ్డి వివాహం
-
నేడు జిఎస్టి కౌన్సిల్ సమావేశం
-
ఏపి వ్యాప్తంగా ఓటర్ల అవగాహన కార్యక్రమం
-
నేడు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్-సేవ్ డెమొక్రసీ’ సదస్సు
-
మహాప్రస్థానంలో నేడు బద్దం బాల్రెడ్డి అంత్యక్రియలు
-
నేడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభం
-
నేడు టిడిపిలోకి కేంద్ర మాజీ మంత్రి
-
నేటి నుంచి రాయలసీమలో పవన్ పర్యటన
-
నేటితో ముగియనున్న నుమాయిష్
-
నేడు భారత్ - ఆస్ట్రేలియా తొలి టీ20
-
మా రూటే సపరేట్
-
గుంటూరు ఏటి అగ్రహారంలో జనసేన ప్రచార రథాలపై రాళ్లదాడి
-
మార్చి 17న కానిస్టేబుల్ తుది రాత పరీక్ష
-
విశాఖలో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
-
విమానం హైజాక్ బెదిరింపులతో భద్రత కట్టుదిట్టం
-
కాశ్మీర్ కోసమే పోరాటం : ప్రధాని మోడీ
-
అమెరికాతో శాంతిని కోరుకుంటున్నాం : వెనిజులా విదేశాంగ మంత్రి