254 పశువులకు’ గాలికుంటు’ టీకాలు

Feb 22,2024 16:19

భీమక్రోస్‌పాలెంలో గాలికుంటు టీకాలు వేస్తున్న పశువైద్యులు

ప్రజాశక్తి-రామచంద్రపురం

మండలంలోని భీమ క్రోసు పాలెం గ్రామంలో వెల్ల పశువైద్యాధికారి ఏర్పాటు చేసిన ఉచిత గాలి కుంటి వ్యాధి టీకాలు కార్యక్రమంలో 254 పశువులకు గాలి కుంటు వ్యాధి టీకాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్‌ పలివెల లోవరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యానిమల్‌ హస్బండ్రీ అసిస్టెంట్స్‌ డైరెక్టర్‌ రామకష్ణ, పశు వైద్యులు గోపాలమిత్రలు పాల్గొన్నారు. భీమ క్రోసుపాలెం పరిసర ప్రాంతాల రైతులు హాజరయ్యారు.

 

➡️