Prajasakti - Telugu Daily News Paper Latest News,Entertainment,Politics,Sports,Etc ..

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్

నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారంలో స్టే పిటిషన్‌ ఉపసంహరణ

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేసులో హైకోర్టులో దాఖలు చేసిన స్టే పిటిషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినందున హైకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకుంటున్నట్లు విచారణలో తెలిపింది. .... Read more

జాతీయం

స్మృతి ఇరానీ ఆచూకీ చెప్పండి..!

స్మృతి ఇరానీ ఆచూకీ చెప్పండి..!

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలు ఉత్తరప్రదేశ్‌లోని అమేథీగోడలపై దర్శనమిచ్చాయి. స్మృతి ఇరానీ కనిపించడం లేదంటూ.. ఆమె ఆచూకీ చెప్పాలని... Read more

అంతర్జాతీయం

ఇప్పటికీ ముప్పు పొంచి వుంది : డబ్ల్యుహెచ్‌ఒ

ఇప్పటికీ ముప్పు పొంచి వుంది : డబ్ల్యుహెచ్‌ఒ

'కరోనా వైరస్‌ బలహీనపడిందన్న' వ్యాఖ్యలను డబ్ల్యుహెచ్‌ఒ ఖండిస్తూ.. 'ఇప్పటికి ముప్పు పొంచి వుంది' అని పేర్కొంది. కరోనా సోకితే మరణించే అవకాశాలు తగ్గాయని,...Read more

మూవీ

లాక్‌డౌన్‌తో మామిడి పళ్లు రాలేదు : ఆలీ

లాక్‌డౌన్‌తో మామిడి పళ్లు రాలేదు : ఆలీ

ప్రతీ ఏడాది పవన్‌కళ్యాణ్‌ నుండి తనకు ఆర్గానిక్‌ మామిడి పండ్ల పార్సిల్‌ వచ్చేదని, ఈ ఏడాది లాక్‌డౌన్‌తో పార్సిల్‌ రాలేదని ఆలీ పేర్కొన్నారు. వచ్చే ఏడాదైనా తనకు పంపిస్తారని ఎదురుచూస్తుంటానని అన్నారు. తాజా... Read more

క్రీడలు

ఖేల్‌రత్నకు అమిత్‌, వికాస్‌

ఖేల్‌రత్నకు అమిత్‌, వికాస్‌

ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న 2020 అవార్డుకు బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బిఎఫ్‌ఐ) అమిత్‌ పంగల్‌, వికాస్‌ కిషన్‌ పేర్లను ప్రతిపాదించింది. అర్జున అవార్డుకు లౌవ్లీనా, సిమ్రన్‌జిత్‌ కౌర్‌, మన... Read more

బిజినెస్

ఉత్తరాంధ్ర జిల్లాల్లో రూ.2880 కోట్లతో ఐఒసి గ్యాస్‌ పైపులైన్లు

ఇంధన వినియోగంలో కాలుష్యాన్ని తగ్గించేం దుకుగానూ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఒసి) రాష్ట్రంలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గ్యాస్‌ (క్లీన్‌ ఫ్యూయెల్‌) సరఫరాకు రూ.2.880 కోట్లతో ప్రాజెక్టును రూపొందించింది. పెట్రోలు, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా..... Read more

సంపాదకీయం

నిషేధం.. నియంత్రణ..

నిషేధం.. నియంత్రణ..

దశలవారీగా మద్యాన్ని నియంత్రించి వ్యసనపరుల చేత తాగుడును మాన్పిస్తానని ఒక వైపు ప్రభుత్వం ఢంకా భజాయిస్తుండగా మరో వైపు పల్లెల్లో నాటుసారా ఏరులై పారుతోంది. ఇంకో వైపు పొరుగు రా... Read more

స్వేచ్ఛ కోసం...

స్వేచ్ఛ కోసం...

ఇద్దరు బానిస యుద్ధ వీరుల మధ్య ఎదురెదురు జరిగే పోరాటంలో ఒకడు ఓటమితో మరణిస్తాడు. మరొకడు జయించినా జీవచ్ఛవంలా మిగిలిపోతాడు. స్వేచ్ఛ కోసం పోరాటం, జీవించడం కోసం పోరాటం, ఆత్మగౌర... Read more

నమ్మేదెలా?

నమ్మేదెలా?

కరోనా మహమ్మారి విస్తరించివున్న నేపథ్యంలో సైతం తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడం గమనార్హం. అధికారంలో ఉన్న సంవత్సరాల్లో జరిగిన మహానాడులకు భిన్నంగా అధినేత ప్రసంగాల్లో తప... Read more

Copyright @ 2016 - Prajasakti Telugu Daily All Rights Reserved. Designed By PRAJASAKTI TEAM